మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాల్వగేట్ల ఎత్తివేత..50 ఎకరాల్లో పంట నష్టం
Published on Sun, 01/25/2015 - 09:55
ప్రకాశం: జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో కొంతమంది దుండగులు మేజర్ కాల్వ గేట్లు ఎత్తివేయడంతో భారీ పంట నష్టం వాటిల్లింది. కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో సమీపంలోని 50 ఎకరాల్లోని వరికుప్పలు నీటమునిగాయి. ఈ సంఘటనతో తీవ్రంగా నష్టపోయామని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
#
Tags