రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు
Published on Tue, 05/12/2015 - 08:29
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. సదరు బస్సును రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)తో కొనుగోలు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఆ బస్సుకు అయ్యే ఖర్చు ఆర్టీసీనే భరించాలని ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రూ. 5 కోట్ల ఖర్చుతో ఈ బస్సును తయారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా రూ. 1.26 కోట్లను ఆర్టీసీ చెల్లించనుంది. అలాగే మరో రెండు వాయిదాల కింద రూ. 2.50 కోట్లు విడుదల చేయాలని ఆర్టీసీ ఎండీకి జారీ చేసిన ఆదేశాలలో ప్రభుత్వం పేర్కొంది.
#
Tags