చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సింగపూర్లో బుగ్గనతో భారత హై కమిషనర్ భేటీ
Published on Wed, 09/11/2019 - 19:12
సింగపూర్: 'ఇండియా సింగపూర్- ది నెక్ట్స్ ఫేజ్ సదస్సు'కు హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో సింగపూర్లోని భారత హైకమిషనర్ సర్ జావేద్ అష్రాఫ్తో సమావేశమయ్యారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న కీలక పాత్రను, నాలుగు అంశాలను పునాదులుగా చేసుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పాల్గొన్నారు.
#
Tags