రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వ్యక్తి దారుణ హత్య
Published on Thu, 07/30/2015 - 19:46
అనంతపురం: కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమోత్తురు గ్రామం సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద జరిగింది. వివరాలు.. మోపిడి గ్రామానికి చెందిన వెంకటేష్(45) అనే వ్యక్తిని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేసి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags