వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్!
Published on Thu, 06/19/2014 - 18:33
న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ్య సభ్యురాలిగా నామినేట్ చేయాలని బీజేపీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్ జనార్ధన్ రెడ్డి మృతితో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిదని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ తెలిపారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేది జూన్ 23 తేది కాగా, జూలై 3 తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వంలో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
#
Tags