రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు
Published on Fri, 08/09/2019 - 11:31
సాక్షి, తిరుమల: టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసుత్తం టీటీడీ పాలనా నిర్వహణపై వాజ్యం నడుస్తుందని తెలిపారు. గతంలో ఆనంద నిలయం బంగారు తాపడాని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించానని తెలిపారు. పాలకమండలి ఏర్పాటుతో రమణ దీక్షితులు వ్యవహరం కొలిక్కి వస్తుందన్నారు.
#
Tags