వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిల్లులు ఇవ్వలేదు...
Published on Wed, 11/21/2018 - 08:01
విజయనగరం :అన్నా మాది బిత్తరపాడు గ్రామం. మా గ్రామం తోటపల్లి బ్యారేజీలో పోయింది. మాకు వేరే చోట స్థలాలు ఇచ్చారు. మేం అక్కడ ఇల్లు కట్టుకోడానికి పునాదులు వేసుకున్నాం. ఐదు సంవత్సరాలవుతున్నా మాకు పునాదుల బిల్లులు కూడా రాలేదు. దీంతో మేం పాత గ్రామంలోనే ఉన్నాం. నీరు ఎక్కువైతే మా గ్రామం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో భయాందోళనలకు గురవుతున్నాం. అధికారులకు చెబితే గ్రామం ఖాళీ చేసేమంటున్నారు. మాకు ఇల్లు నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోతే ఎక్కడకు పోతామన్నా. మీరు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా...
#
Tags