వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు బైకులు ఢీ..ఒకరు మృతి
Published on Fri, 01/30/2015 - 16:45
చోడవరం(విశాఖపట్నం): చోడవరం సమీపంలోని బొడ్డేరు వంతెన వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బేరా రాజు(20) అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో హుటాహుటిన దగ్గరలోని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు బైకులు నుజ్జునుజ్జయ్యాయి.
#
Tags