బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహానందిలో నేలకొరిగిన అరటిపంట
Published on Thu, 04/23/2015 - 12:29
కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానందిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద మొత్తంలో అరటిపంట నేలకొరిగింది. అలాగే ఈదురు గాలులకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ వర్షం కారణంగా మండలంలో దాదాపు రూ.50లక్షల ఆస్తినష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
#
Tags