మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
Published on Sat, 11/28/2015 - 15:52
రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ఆటో బలితీసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లి మర్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పలాచారి (54) పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఆటో అతడిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags