రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్చి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published on Thu, 02/22/2018 - 21:55
అమరావతి : వచ్చే మార్చి నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జోవో నెంబర్ 4,5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాలులో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమౌతాయని తెలిపింది.
#
Tags