వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా?
Published on Sun, 07/13/2014 - 11:55
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో రాజధాని, అభివృద్ధి, కేంద్ర సంస్థల ఏర్పాటులో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రయోజనాల గురించి అధికారపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదని విమర్శించారు. రాజధాని సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకే పరిమితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు కనిపిస్తోందని చెప్పారు.
#
Tags