సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
భూ సమీకరణపై అభ్యంతరాలకు గడువు పెంచాలి
Published on Sun, 02/01/2015 - 23:24
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూ సమీకరణపై అభ్యంతరాలు తెలిపే గడువు మరో వారం పొడిగించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)కు రైతు సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. తుది గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ ఎం.శేషగిరిరావు ఆదివారం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్కు లేఖ రాశారు.
ఇంకా కొన్ని వేల మంది రైతులు భూ సమీకరణపై అభ్యంతరాలు తెలిపే ఫారం 9.2ను సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు వెళ్లిన రైతుల పట్ల అధికారుల ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
#
Tags