అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ప్రారంభమైన ఏపీ కేబినేట్ సమావేశం
Published on Wed, 09/04/2019 - 11:08
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోనుంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. రేపటినుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక పాలసీ విధానంపై కేబినెట్ చర్చించనుంది. ఇసుక సరఫరా ధరపై నిర్ణయం, టీటీడీ పాలకమండలి సభ్యులను 19 నుంచి 25కు పెంపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాపై చర్చ జరగనుంది.
#
Tags