అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజధాని గ్రామాల రైతులకు ఒకేసారి రుణమాఫీ
Published on Wed, 01/28/2015 - 18:43
విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాల రైతలకు ఒకేసారి రుణమాఫీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. అర్హులైన వారికి రూ.1.50 లక్షలు ఓకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7403 మంది రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కోంది. తుళ్లూరు పరిధిలోని 3 మండలాల్లోని 25 గ్రామాల రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది. కాని రాజధాని గ్రామాల డ్వాక్రా మహిళలకు మాత్రం రుణమాఫీ వర్తించదు.
#
Tags