మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రాకు రూడీ.. తెలంగాణకు కృష్ణదాస్
Published on Wed, 10/22/2014 - 02:28
రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జిల నియామకం
న్యూఢిల్లీ: బీజేపీ 28 రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జిలను నియమించింది. ఆంధ్రప్రదేశ్కు రాజీవ్ ప్రతాప్రూడీ, తెలంగాణకు పి.కె.కృష్ణదాస్ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ప్రతాప్ ఏపీతో పాటు తమిళనాడుకు కూడా ఇన్చార్జిగా నియమితులయ్యారు. కాగా, తెలంగాణకు చెందిన పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులయ్యారు.
#
Tags