వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్టు
Published on Thu, 06/18/2020 - 19:03
సాక్షి, విజయవాడ : భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్టు సృష్టించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షలు 6 లక్షల మార్క్ను దాటాయి. ఇప్పటివరకు 6,12, 397 మందికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలోనే వైద్య పరీక్షల్లో ఏపీ నెంబర్ 1గా నిలిచింది. తొలుత లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి 58 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు 7 రోజుల్లోనే లక్ష పరీక్షలు చేసే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది.
#
Tags