అనంతపురం సీపీఎం నేతల అరెస్ట్

Published on Fri, 03/27/2015 - 12:39

అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టుకు నిధులు రూ.2వేల కోట్లు కేటాయించాలంటూ జాతీయ రహదారి - 44ను అనంతపురం సీపీఎం నేతలు దిగ్బంధించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రహదారిని దిగ్బంధించినందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ