అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
శైలజానాథ్కు ఎదురు దెబ్బ
Published on Sat, 04/26/2014 - 09:11
మాజీ మంత్రి శైలజానాథ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదంలో ఉన్న భూమి కొనుగోలు చెల్లదంటూ అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కోర్టు శనివారం శైలజానాథ్కు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం ఆదర్శనగర్లోని వివాదంలో ఉన్న భూమిని శైలజానాథ్ కొనుగోలు చేసి... రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో వివాదంలో ఉన్న స్థలం రిజిస్ట్రేషన్ చెల్లదని బాధితుడు మంజునాథ్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ అంశంపై కోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి శైలజానాథ్ భూ కొనుగోలు చెల్లదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
#
Tags