IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..
Published on Tue, 04/21/2020 - 08:18
కళ్యాణదుర్గం టౌన్: లాక్డౌన్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు బాలింతకు వాహనం సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ వెంకటరమణ.. ఓ బాలింత ద్విచక్రవాహనంపై వెళ్లడం చూసి చలించిపోయారు. వెంటనే వారిని ఆపి తమ వాహనం సమకూర్చి ఇంటికీ క్షేమంగా పంపారు. మండల పరిధిలోని ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ ఈనెల 13న కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు డిశ్చార్జ్ చేయడంతో భర్త ప్రసాద్తో కలిసి బిడ్డతో ఎండలో ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. గమనించిన డీఎస్పీ వెంకటరమణ తన వాహనంలో బాలింతను క్షేమంగా ఇంటికి చేర్చారు.
#
Tags