చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం జగన్కు అమిత్ షా ఫోన్
Published on Thu, 06/18/2020 - 18:30
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ నిర్వహిస్తున్న రేపటి అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.
#
Tags