రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుండెపోటుతో ‘అగ్రిగోల్డ్’ బాధితుడి మృతి
Published on Sun, 03/26/2017 - 02:41
పద్మనాభం (భీమిలి): మరో ‘అగ్రిగోల్డ్’ బాధితుడి గుండె ఆగింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతులపాలేనికి చెందిన కోన శ్రీను (42) అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అతడు అగ్రిగోల్డ్లో 2014 మే నెలలో రూ.50 వేలు డిపాజిట్ చేశాడు. ఇది కాకుండా 2013 జనవరి నుంచి నెలకు రూ.600 చొప్పున ఆ సంస్థకు చెల్లించాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
అగ్రిగోల్డ్ వ్యవహారంతో కట్టిన డబ్బులు తిరిగి రాక కూతురి వివాహం చేయడానికి చేతిలో డబ్బులు లేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్ర ఒత్తిడితో శుక్రవారం రాత్రి ఇంటి వద్ద గుండె పోటుకు గురై మృతి చెందాడని చెప్పారు.
#
Tags