వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాతీయ రహదారిపై అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా
Published on Wed, 08/05/2015 - 13:12
ఒంగోలు : తమకు న్యాయం చేయాలని కోరుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఐదవ నెంబర్ జాతీయ రాహదారిపై అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం ధర్నాకు దిగారు. ఇంత మంది బాధితులను మోసం చేసిన యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ముకాస్తుందని బాధితులు ఆరోపించారు.
తమకు నగదు తిరిగి ఇవ్వకుండా .. వారి భూములను స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. దీంతో జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి బాధితులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
#
Tags