డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోసపోయాం
Published on Thu, 12/06/2018 - 07:21
శ్రీకాకుళం :‘సార్ మేము అగ్రిగోల్డ్ ఏజెంట్లము. మాలా చాలా మంది ఏజెంట్లుగా చేరి మా మండలం నుంచి 40వేల మందితో రూ.ఒక కోటి వరకు డిపాజిట్లు చేయించాం. ప్రస్తుతం మా ద్వారా డిపాజిట్లు చేసిన వారు ఒత్తిడి చేస్తున్నారు’ అంటూ పొందూరుకు చెందిన మీసాల విజయ్మోహన్, బి.నూకరాజులు జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తీరుతో విసిగిపోయామని, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరే ఆదుకోవాలని కోరారు.
#
Tags