లీడర్ VS చీటర్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వరద కష్టాలు
Published on Wed, 08/07/2019 - 19:04
సాక్షి, విశాఖ : జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులకు గురవతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజనులు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. లోగిలి గెడ్డ, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ డుంబ్రిగుడ మండలంలో ఈదురు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.
ఏజెన్సీ మండలంలోని మారుమూల గ్రామాలల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా కించుమండ పంచాయతీ పరిధిలోని గిరిజనుల ఇళ్లు కూలిపోయాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడ ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నష్ట పరిహారమిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
#
Tags