వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మా ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉంది : ఆదిమూలపు
Published on Wed, 07/03/2019 - 15:19
సాక్షి, అమరావతి : శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులయిన నిర్వహించే ధైర్యం తమ ప్రభుత్వానికి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఏ అంశం గురించైనా చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రాదాయాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాన్ని ఖరీదైన హోటళ్లలో విందులతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని గుర్తుచేశారు.
#
Tags