రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కళలపై అవగాహనతోనే జీవన సాఫల్యం
Published on Fri, 02/27/2015 - 06:45
- ‘బొల్లిముంత’ పురస్కారం సభలో తనికెళ్ల భరణి
తెనాలి: అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ స్మారక నాటకోత్సవాల్లో భాగంగా ‘బొల్లిముంత శివరామకృష్ణ కళా పురస్కారాన్ని’ ప్రముఖ సినీ నటుడు, దర్శక, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జేఎంజే కళాశాల ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో తనికెళ్ల భరణికి పురస్కారాన్ని అందించారు. భరణి మాట్లాడుతూ.. శివరామకృష్ణ కళా పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.
#
Tags