వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
Published on Mon, 09/29/2014 - 02:18
టీటీడీ ఈవోకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక పరమైన భావనలు, కార్యక్రమాలు మాత్రమే ఉండాలని, అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్కు స్పష్టంచేశారు. తిరుమలలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు వార్తలు రావడంతో చంద్రబాబు ఈవోతో ఫోన్లో మాట్లాడారు. నిందితుల వివరాలు తెలుసుకున్నారు. ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
#
Tags