వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రిషితేశ్వరి' నిందితులను అరెస్టు చేయాలి
Published on Wed, 07/29/2015 - 16:03
- వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్
- వైఎస్సార్ జిల్లాలో భారీ ఆందోళన
వైఎస్ఆర్ కడప జిల్లా: సంచలనాత్మక రుషికేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టును డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆందోళన బాటపట్టింది.
రుషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు అధ్యాపకులు, సీనియర్ల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని, నిదితులను అరెస్టు చేయాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందని ఆరోపించింది.ఇప్పటికైనా నిందితులను అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కడప నగరంలో భారీ ర్యాలీతోపాటు, మానవహారాం నిర్వహించారు.
#
Tags