ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పురుషోత్తపురం చెక్పోస్ట్లో ఏసీబీ తనిఖీ
Published on Wed, 03/25/2015 - 00:24
ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా): ఇచ్చాపురంలోని పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన తనిఖీలు బుధవారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పురుషోత్తపురం చెక్పోస్ట్లోని అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికారుల పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే ఈ తనిఖీలలో తేలుతుందని భావిస్తున్నారు.
#
Tags