అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీ వలలో బీసీ సంక్షేమ కార్పొరేషన్ ఈడీ
Published on Tue, 07/21/2015 - 18:04
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా డీఆర్డీఏ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ బీసీ సంక్షేమ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.జీవన్బాబు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అంనంతరం జీవన్బాబును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
#
Tags