నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గొడవ
Published on Fri, 01/30/2015 - 19:17
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రామ్రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రామ్రెడ్డిల మధ్య శుక్రవారం నాడు విభేదాలు తలెత్తాయి.
తనకు సంబంధించిన వ్యక్తులకే టెండర్లు ఇవ్వాలని రాధారెడ్డి పట్టుబట్టగా, ఆలయ ఈవో రాంరెడ్డి దీనిని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఆలయ ఈవోపై మండిపడ్డారు. లంచాలు తీసుకుంటున్నారని ఈవో రాంరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య దీంతో గొడవ జరిగింది.
#
Tags