'86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు'

Published on Sat, 01/31/2015 - 13:25

ఏలూరు : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 86 మంది రైతులు చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష కార్యక్రమం శనివారం తణుకు పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని సభకు వచ్చిన రైతులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాంతో సభ వేదికపై ఉన్న నాయకులు, రైతులు, ప్రజలు అంతా రెండు నిముషాలు మౌనం పాటించారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ