రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
700 బస్తాల బియ్యం పట్టివేత
Published on Wed, 07/08/2015 - 09:10
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విజిలైన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెంలోని బుధవారం బాలాజీ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 700 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags