టీడీపీపై ఈసీ సీరియస్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆన్లైన్లో 52,190 ఆర్జిత సేవాటికెట్లు
Published on Sat, 11/04/2017 - 03:30
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా 2018 ఫిబ్రవరికి సంబంధించి మొత్తం 52,190 టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసింది. వీటిలో 10,080 టికెట్లను లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నారు. వీటిలో సుప్రభాతం 7,300, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 ఉన్నాయి. ఈ టికెట్ల దరఖాస్తుకు వారం గడువు ఉంటుంది.
చివరిరోజు కంప్యూటర్ లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. 3 రోజుల్లోగా నగదు చెల్లించని టికెట్లను లక్కీడిప్ ద్వారా ఇతరులకు కేటాయిస్తారు. మిగిలిన 42,110 సేవాటికెట్లలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్సేవ 2800, ఆర్జిత బ్రహ్మోత్సవం 5590, వసం తోత్సవం 10,320, సహస్ర దీపాలంకార సేవకు 11,400, విశేషపూజ 1500 టికెట్లు పాతపద్ధతిలోనే కేటాయిస్తారు.
#
Tags