రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
510 కిలోల గంజాయి స్వాధీనం
Published on Wed, 10/07/2015 - 14:47
అక్రమంగా బొలేరో వాహనంలో తరలిస్తున్న 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా చింతపెల్లి నుంచి నర్సీపట్నానికి గంజాయిని తరలిస్తుండగా.. గబ్బాడ గ్రామ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. గంజాయి తరిలస్త్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారూ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
#
Tags