రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు బైక్లు ఢీ, నలుగురికి గాయాలు
Published on Sat, 08/29/2015 - 11:17
డీ హీరేళాల్: అనంతపురం జిల్లా డీ హీరేళాల్ మండలం బాలనహళ్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ధనుష్, సుస్మిత (9) అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, ఆంజనేయులు, లక్మీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags