అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెప్టిక్ ట్యాంక్ గుంత తవ్వుతూ..
Published on Sat, 06/18/2016 - 14:24
కడియం: సెప్టిక్ట్యాంకు తవ్వేందుకు దిగిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మేకలదిబ్బ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకు తవ్వకం చేపట్టారు. రౌతు సూరిబాబు(35), వెల్లంకి పోలినాయుడు(30)అనే ఇద్దరు లోపలికి దిగి తవ్వుతుండగా, మరో నలుగురు ఒడ్డున ఉండి మట్టిని పైకి తీస్తున్నారు. మధ్యాహ్నం లోపలున్న ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేందుకు తాడు ద్వారా ప్రయత్నించగా, ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మట్టిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
#
Tags