మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాటుపడవ బోల్తా : దంపతుల మృతి
Published on Mon, 01/26/2015 - 17:04
మద్దిపాడు: ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో చినగంజాం మండలం కాటంవారిపల్లెకు చెందిన కాటం వెంకటేశ్వర్లు(65), కాటం తాయారమ్మ(60) వృద్ద దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మద్దిపాడు మండలం పాత బూరేపల్లి కాలనీ వద్ద జరిగింది. తాయారమ్మ మృత దేహం మాత్రమే లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారు అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్లినట్టు తెలిస్తోంది.
#
Tags