amp pages | Sakshi

వడదెబ్బతో 350 మంది మృతి

Published on Sun, 05/24/2015 - 20:04

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోనని భీతిల్లుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం ఒక్కరోజే వడదెబ్బకు 350 మంది చనిపోయారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణాలో 188 మంది మృతి
తెలంగాణా రాష్ట్రంలో వడదెబ్బతో ఆదివారం 188 మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో అత్యదికంగా చనిపోగా, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో నూ అధికంగా మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో 162 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వడదెబ్బకు 188 మంది మృతిచెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా చనిపోగా, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి, జిల్లాల్లో కూడా అధికంగా మృత్యువాత పడ్డారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌