అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు
Published on Sun, 09/06/2015 - 13:17
పెద్దకదుబూర్(కర్నూలు): ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకదుబూర్ మండలం హిస్సార మురవరి- కంబాలదిన్నె రహదారిపై ఆదివారం జరిగింది.
కోస్గీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోస్గీ నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న సమయంలో మురవని శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్ష తగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
#
Tags