రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిషప్ కిడ్నాప్ కేసులో 14 మంది అరెస్ట్
Published on Mon, 05/02/2016 - 16:00
కడప: వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన బిషప్ ప్రసాద్ను కిడ్నాప్చేసి చితకబాదిన కేసులో జమ్మలమడుగులోని డాడీ హోమ్ చైర్మన్ రాజారెడ్డి సహా 14 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత నెల 25వ తేదీన బిషప్ ప్రసాద్ను ఈ 14 మంది కిడ్నాప్ చేసి శారీరకంగా హింసించి మైదుకూరు -చాగలమర్రి రోడ్డులో పడేసిన విషయం తెలిసిందే. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. సోమవారం మధ్యాహ్నం 14 మందిని అరెస్ట్చేసినట్లు ఎస్పీ గులాటీ మీడియా సమావేశంలో తెలిపారు.
#
Tags