బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింగళి జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ
Published on Sun, 08/02/2015 - 12:07
విశాఖపట్నం : భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 138వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం విశాఖపట్నంలో 138 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 138 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
#
Tags