రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత
Published on Mon, 08/03/2015 - 13:19
కోడుమూరు(కర్నూలు): ఉడికి ఉడకని కిచిడి తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఆమడగుంట్ల బీసీ హాస్టల్లో సోమవారం జరిగింది. హాస్టల్లో ఉదయం వండిన కిచిడి సరిగా ఉడకకపోవడంతో.. విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
#
Tags