వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దొంగలు అరెస్ట్: 670 కేజీల నట్లు, బోట్లు స్వాధీనం
Published on Sat, 05/30/2015 - 12:30
విశాఖపట్నం: విశాఖపట్నంలో 11 మంది పాత నేరస్థులను నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 తులాల బంగారంతోపాటు 670 కేజీల నట్లు, బోల్టులు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరికి పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అచ్యుతాపురం గ్రామీణ వికాస్ బ్యాంక్ దోపిడీ యత్నం కేసులో వీరంతా నిందితులని ఉన్నతాధికారులు తెలిపారు.
#
Tags