మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
100 కిలోల గంజాయి పట్టివేత
Published on Sun, 08/30/2015 - 10:34
పాడేరు రూరల్ : విశాఖ జిల్లా పాడేరు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఇండిగో కారులో రూ.5 లక్షల విలువైన 100 కేజీల గంజాయిని తరలిస్తుండగా పాడేరు రూరల్ పోలీసులు దారి కాచి పట్టుకున్నారు.
పాడేరు మండలం పుండ్రుపొట్టు గ్రామానికి చెందిన పీతల రమేశ్, కండ్రి రవిబాబులను అరెస్ట్ చేసి, కారును, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ గంజాయిని పాడేరు నుంచి విశాఖకు తరలిస్తున్నట్టు చెప్పారు.
#
Tags