అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరా
Published on Wed, 10/22/2014 - 16:27
తిరుపతి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరకు జైలుకెళ్లాడు. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతిలో బాలకృష్ణ అనే వ్యక్తి స్విమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఎర వేశాడు. వంద మంది నుంచి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వారికి ఉద్యోగాలు ఇప్పించినట్టు నమ్మబలికి నియామక పత్రాలు, ఐడెంటిటీ కార్డులు సైతం అందజేశాడు. నిరుద్యోగులు నిజమేననుకుని మూడు నెలలుగా స్విమ్స్ చుట్టూ తిరుగుతున్నారు. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
#
Tags