వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి
Published on Fri, 05/22/2015 - 06:31
ప్రకాశం(కొమరోలు): ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువ జామున ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కత్తెర వానిపల్లె సమీపంలో విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#
Tags