వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రాక్టర్ బోల్తా... కూలీ మృతి
Published on Tue, 03/24/2015 - 08:41
భీమడోలు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలంలోని గుండుగొలను గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు చేపల ప్యాకింగ్ పని కోసం ట్రాక్టర్పై కూరెళ్లగూడెంకు వెళుతుండగా... ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.
#
Tags