సాక్షి, న్యూయార్క్: దాయాది పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక సాధనంగా వాడుకుంటున్నదని భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితిలో 'సాంస్కృతిక శాంతి' అంశంపై జరిగిన జనరల్ డిబేట్లో పాల్గొన్న భారత్.. ఈ సందర్భంగా పొరుగుదేశం తీరును ఎండగట్టింది. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు పాక్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టింది.
'జమ్మూకశ్మీర్ భారత్లో సమగ్రభాగం అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా పొరుగుదేశానికి గుర్తుచేస్తున్నాను. ఈ విషయంలో పాక్ రాజీకి రావాలి' అని ఐరాసలోని భారత్ పర్మనెంట్ మిషన్ ప్రతినిధి ఎస్ శ్రీనివాస్ అన్నారు.
సాంస్కృతిక శాంతి అనేది విశాల దృక్పథంలో అంతర్జాతీయ సంబంధాలకు, పొరుగుదేశాల మధ్య సత్సంబంధాలకు, పరస్పర గౌరవానికి ప్రతీక.. కానీ, పాక్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదులకు, ఉగ్రవాద గ్రూపులకు స్వర్గధామంగా నిలుస్తూ పాక్ భారత భూభాగాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామిక దేశమైన భారత్ ఉగ్రవాదులు, అతివాదులకు ఎన్నడూ తలొగ్గదని, గాంధీజీ సూత్రాలైన శాంతి, అహింసలను ముందుకుతీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను భారత్ చాటిచెప్తోందన్నారు.
ఐరాస వేదికగా పాక్పై భారత్ ఫైర్!
Published Sat, Sep 9 2017 12:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement